వర్ని, వెలుగు: రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మార్కెట్ కమిటీ రీజినల్ డైరెక్టర్ పద్మహర్ష హెచ్చరించారు. వర్ని మార్కెట్ కమిటీని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ కమిటీకి సంబంధించిన పలు ఫైళ్లను పరిశీలించారు. మార్కెట్ కమిటీ సెక్రటరీ, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని,మార్కెట్ కమిటీలో పలు అక్రమాలు జరుగుతున్నాయని కొందరు రైతులు ఆఫీసర్ దృష్టికి తీసుకొచ్చారు.
విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
- నిజామాబాద్
- January 23, 2024
లేటెస్ట్
- స్ట్రాంగ్ రూమ్లకు అదనపు ఈవీఎంల తరలింపు
- వరంగల్లో కడియం కావ్య గెలుపు ఖాయం : మామిడాల యశస్వినిరెడ్డి
- మరికల్లో భారీ చోరీ
- ఇవ్వాల ఇందూరుకు అమిత్ షా
- సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
- ఏటీఆర్ లోకి శంషాబాద్ చిరుత
- మే 9 లేదా 10న జిల్లాకు ప్రియాంక, రేవంత్ రెడ్డి రాక
- వెల్పుగొండలో 45.9 డిగ్రీల ఉష్ఱోగ్రత
- సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? : బండి సంజయ్
- కామారెడ్డి జిల్లాలో హోం ఓటింగ్ షురూ
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు