నిజామాబాద్

పంచాయత్ రాజ్ ఇంజనీర్ గా శంకర్ : రాథోడ్ శంకర్

నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్ జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ గా రాథోడ్ శంకర్ నియమితులయ్యారు. శుక్రవారం తన ఛాంబర్ లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Read More

నిజామాబాద్ లో ఘనంగా జెండా జాతర

నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శుక్రవారం జెండా జాతరను ఘనంగా  నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. దేవుడి దర్శనానికి భక

Read More

ఖాజాపూర్​లో కుల నిర్మూలన సదస్సు : బోధన్ ​డివిజన్ ​కార్యదర్శి బి.మల్లేశ్

బోధన్, వెలుగు: కులవ్యవస్థను నిర్మూలించినప్పుడే  దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా బోధన్ ​డివిజన్ ​కార్యదర్శి బి.మల

Read More

సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి : సత్యనారాయణ

కామారెడ్డి టౌన్, వెలుగు: విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  శుక్రవారం హైదరాబాద్​లో మంత్రి సబితా ఇం

Read More

ప్రధానమంత్రి టూర్ కి ఏర్పాట్లు షురూ : ఎంపీ అర్వింద్

వచ్చే నెల 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నగరంలోని గిరిరాజ్ కాలేజీ గ్రౌడ్​లో భారీ బహిరంగ సభ ఏర్పాటు

Read More

రుణమాఫీ త్వరగా పూర్తి చేయాలి : దాసరి అంతయ్య

బోధన్, వెలుగు: సాలూరా మండలం జాడిజమాల్​పూర్​సొసైటీ చైర్మన్​ దాసరి అంతయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సొసైటీ మహాజన సభ నిర్వహించారు. రైతులందరికీ సకాలంలో రుణామాఫ

Read More

కాంట్రాక్టర్ తో ఏఈ కుమ్మక్కైబిల్లులు కాజేశారు : కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షాహిద్

కోటగిరి, వెలుగు: కోటగిరిలో ముస్లింల స్మశాన వాటిక చుట్టూ నిర్మించిన ప్రహారీ గోడ బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షాహిద్

Read More

లంచం ఇవ్వనందుకే ..నన్ను బద్నాం చేసిండ్రు : సునీల్ కుమార్

కోటగిరి, వెలుగు: డీసీవో, ఆడిటర్లు కక్ష్యపూరితంగా వ్యవహరించి చేయని అవినీతికి తనను బాధ్యుడ్ని చేశారని కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్ ఆగ్రహం వ్య

Read More

విగ్రహాలు కొనివ్వడం మొదలు నిమజ్జనం దాకా దగ్గరుండి ఏర్పాట్లు

2 వేల దాకా విగ్రహాలను నేతలే పెట్టించిన్రు బియ్యం, నగదు పంపిణీలోనూ పోటాపోటీ!  ఫ్రీగా ఖర్చులు వెళ్లిపోవడంతో మండపాల నిర్వాహకులు ఖుష్​ ని

Read More

బ్రెయిన్​డెడ్ ​అయిన తేజశ్రీ మృతి.. అవయవదానం వీలుకాలే

అవయవదానానికి హైదరాబాద్​తీసుకెళ్లగా అప్పటికే మృతి  నిజామాబాద్ ​జీజీహెచ్ ​హాస్పిటల్​లో పోస్టుమార్టం  భారీ పోలీస్​ బందోబస్తు మధ్య అంత్యక

Read More

కేసీఆర్..​ ముందు కామారెడ్డిలో మా సంగతి తేల్చు

కామారెడ్డి, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ ​ప్రకటించడంతో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్

Read More

ప్రధాని నిజామాబాద్ టూర్ ఖరారు.. లక్షన్నర మందితో సభ

ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ టూర్ ఖరారైంది. వచ్చే నెల 3న  కర్నాటక రాష్ట్రం బీదర్ నుంచి ఆయన నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. బీదర్ నుంచి ప్రత్యే

Read More

లక్ష మంది సభతో ఎన్నికల శంఖారావం: ఎంపీ అర్వింద్

నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం(సెప్టెంబర్ 29) ఎంపీ అర్వింద్ పరిశీలించారు. అక్టోబర్ 3వ తేదీన ప

Read More