నిజామాబాద్
స్కూల్ బాత్రూమ్ గోడ కూలి చిన్నారికి తీవ్రగాయాలు
రెండు కాళ్లు విరిగాయని డాక్టర్ల వెల్లడి అంగన్వాడీకి బిల్డింగ్ లేక ప్రైమరీ స్కూలులో నిర్వహణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్త
Read Moreఓనమాలు దిద్దుడెట్ల?..ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల కొరత
ఐదు క్లాసులకు ఒక్కరే టీచర్ హైస్కూళ్లలోనూ సబ్జెక్ట్ టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ గాంధారి మండలం నేరల్ప్రైమరీ స్కూల్లో 42 మం
Read Moreమానసిక బాధలతో వీఆర్ఏ సూసైడ్
ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బుధవారం దేవా నాగ రాజు (36) అనే వీఆర్ఏ తన ఇంట్లో ఉరేసుకున్నారు. నాగరాజు తహసీల్దార్ ఆఫీస్లో
Read Moreపోడుభూమికి పట్టా చేయిస్తానని రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిండు
పోడుభూమికి పట్టా చేయిస్తానని ఓ రైతును రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర
Read Moreపేలిన స్కూల్ బస్సు టైర్..తప్పిన పెను ప్రమాదం
నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. స్కూల్ పిల్లలను తీసుకెళ్తుండగా ప్రమాదం బస్సు టైర్ పేలింది. చిన్నారులకు ఎలాంటి ప్రమాదం
Read Moreపోడు పట్టాల పంపిణీలో విలేజ్ ‘పాలిటిక్స్’
అప్లికేషన్లు 41 వేలు.. హక్కు పత్రాలు 9,244 మందికి పట్టాలు లేకున్నా భూములు వదలబోమని వార్నింగ్ కొత్తగా దర
Read Moreపోడు పట్టాలివ్వాలంటూ ఆందోళన.. జీపీకి తాళం వేసిన రైతులు
వర్ని, వెలుగు : అర్హులైన తమకు పట్టాలివ్వాకుండా అడ్డుపడ్డారని ఆరోపిస్తూ మంగళవారం పలువురు పోడు రైతులు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సైద్&zw
Read Moreబారులో పబ్ కల్చర్.. మద్యం మత్తులో బీర్ బాటిళ్లతో దాడి..
మద్యం మత్తులో అర్థరాత్రి వరకు బారులో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తూ అడ్డు వచ్చిన వారిపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఈ ఘటన నిజా
Read Moreఅసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలే: మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి
సిరికొండ, వెలుగు: భూమిలేని పేదలకు భూములు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్, మాట నిలబెట్టకోలేదని మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆరోపించారు.
Read Moreభూ వివాదం..దారి కోసం రెండు వర్గాల మధ్య కొట్లాట
కామారెడ్డి జిల్లాలో భూతగాదాలు మరోసారి భగ్గుమన్నాయి. రాజంపేట్లో వ్యవసాయ బావి దగ్గర భూమిలో దారి కోసం రెండు వర్గాల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతుండగా..
Read Moreడబుల్బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఆందోళన
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో అర్హులైన ప్రతీఒక్కరికి డబుల్బెడ్ఇళ్లు కట్టివ్వాలని కోరుతూ సోమవారం సీపీఎం, సీఐటీయూ లీడర్లు కలెక్టరేట్ఎదుట ఆందోళన నిర్వహ
Read Moreఇండ్లు కట్టి నాలుగేండ్లు..ఒక్కరికీ ఇయ్యలే
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో డబుల్బెడ్ రూమ్ ఇండ్లు కట్టి నాలుగేళ్లయింది. లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా తీసి కూడా మూడునెలలు గడిచాయి.
Read Moreఆర్మూర్ జర్నలిస్టు కాలనీలో శ్రమదానం
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్లోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం శ్రమదానం నిర్వహించారు. స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కమిటీ ప్
Read More












