నిజామాబాద్
ఆఫీసర్లు సెలవులు తీసుకోవద్దు : మంత్రి ప్రశాంత్రెడ్డి
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికార యంత్రాంగం సెలవులు తీసుకోవడానికి వీలులేదని మంత్రి ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. మరో
Read Moreఉద్యోగాలనూ పర్మనెంట్ చేయండి : అభియాన్
పిట్లం, వెలుగు : తమ ఉద్యోగాలను కూడా పర్మనెంట్ చేయాలని జుక్కల్ నియోజకవర్గంలోని సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరారు. వారు మంగళవారం
Read Moreపరిసరాలను క్లీన్గా ఉంచాలని తెలియదా : విఠల్రావు
నందిపేట, వెలుగు : మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్ ను మంగళవారం జడ్పీ చైర్మన్దాదన్నగారి విఠల్రావుఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లోని రికార్డులు పరి
Read Moreఇందూరులో కుండపోత.. 90శాతం వరిపైనే ప్రభావం
వేల్పూర్లో అత్యధికంగా 43 సెం.మీ నమోదు తెగిన రెండు చెరువు కట్టలు..గ్రామాల్లోకి వరద &nb
Read Moreపేదలకు ఇండ్లు కట్టించేందుకు కేసీఆర్కు మనసస్తలేదా: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు
కామారెడ్డి, వెలుగు: ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఇల్లు కట్టుకునే కేసీఆర్కు పేదలకు ఇండ్లు కట్టించేందుకు మాత్రం మనసు రావడంలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘున
Read Moreలిస్ట్ ఇంకా ఫైనల్ కాలే!.. బీసీ ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎదురుచూపులు
ఎమ్మెల్యేల ఆమోదం కోసం వెయిటింగ్ అప్లికేషన్ల స్వీకరించి నెలరోజులు పూర్తి కామారెడ్డి జిల్లాలో 17,282 దరఖాస్తులు కామారెడ్డి, వెలుగు: బీసీల్ల
Read Moreబోధన్లో యువకుడి దారుణ హత్య... మర్మాంగాలు కోసి మర్డర్
బోధన్, వెలుగు: నిజామాబాద్జిల్లా బోధన్లో ఓ యువకుడి ప్రైవేట్ పార్ట్స్ కోసి దారుణంగా హత్య చేశారు. టౌన్ సీఐ ప్రేమ్కుమార్తెలిపిన
Read Moreఎమ్మెల్సీ కవితకు నేనంటే భయం : ఎంపీ అర్వింద్
నా మీద పోటీ చేసే దమ్ము లేదు ముక్కు నేలకు రాసుడు కాదు..చెప్పు..బూటు కూడా రాయా త్వరలోనే కవిత జైలుకు పోవడం ఖాయం నిజామాబాద్ ఎంపీ
Read Moreవర్ష బీభత్సం..ఇవి కాలనీలా..! లేక చెరువులా..!
నిజమాబాద్ జిల్లాలో కుండ పోత వర్షం కురిసింది. అర్ధరాత్రి వేల్పుర్, పెర్కిట్, భీంగల్, జక్రాన్ పల్లి, కోర్ ట్ పల్లిలో రికార్డు స్థాయిలో వాన పడింది.
Read Moreఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్కు పథకాలు గుర్తొస్తయ్.. : రఘునందన్ రావు
రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పుడే సీఎం కేసీఆర్కు పథకాలు గుర్తొస్తాయని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంప
Read Moreపాలు తాగుతున్న నంది విగ్రహం.. క్యూ కట్టిన భక్తజనం (వీడియో)
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్లో వింత ఘటన చర్చనీయాంశమైంది. స్థానిక మహదేవుని ఆలయంలోని నందీశ్వరుని విగ్రహం పాలు తాగుతుండటంతో భక్త
Read Moreకేసీఆర్ సీఎం కావడం పేదలకు శాపం... స్కామ్లు తప్ప చేసిందేమీ లేదు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పేదలకు ఇండ్లు రావని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బిఅరెస్ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నన్ని రోజులు పేదలకు పక్కా ఇండ్
Read Moreమున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బీఆర్ఎస్ కార్యకర్త
కామారెడ్డి : బాన్సువాడ మున్సిపాలిటీలో ఫోర్జరీ సంతకం కలకలం సృష్టించింది. మున్సిపల్ కమిషనర్ రమేష్ తన సంతకాన్ని బీఆర్ఎస్ కార్యకర్త శివప
Read More

-contract-employees_ZmMC5Rrq6L_370x208.jpg)










