నిజామాబాద్

స్పీకర్ ను  విమర్శిస్తే ఊరుకునేది లేదు : డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని  డీసీసీబీ చైర్మన్ ప

Read More

అమ్ముకున్నంక పెరుగుతున్న ఉల్లి రేట్లు.. వ్యాపారుల దగ్గరికి చేరాక క్రమంగా పెరుగుతున్న రేట్లు

మూడు నెలల క్రితం రూ. 7 చొప్పున అమ్ముకున్న రైతులు ఉత్పత్తులు దాచుకోలేక మునుగుతున్న ఫార్మర్స్​, వినియోగదారులు కామారెడ్డి, వెలుగు:  జిల్లా

Read More

ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్‌ సంచలన ఆరోపణలు

నిజామాబాద్‌:  బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ మరోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మె

Read More

తాళం వేసిన ఇంట్లో భారీ దొంగతనం : ఎస్ఐ గణేశ్​

డిచ్​పల్లి, వెలుగు : డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​లో శనివారం వేకువజామున భారీ దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంట్లో నుంచి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. డిచ్​

Read More

జిల్లాలో ముమ్మరంగా సర్వేలు.. విజయావకాశాలు తెలుసుకునేందుకు ఆసక్తి

రూ.లక్షల ఖర్చుకు కూడా వెనకాడని లీడర్లు లోపాలుంటే సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు పార్టీల్లో కొత్తవారి చేరికలతో మార్పులపై తెలుసుకునేందుకు ఇంట్రెస్

Read More

టీఎన్జీవోస్​ ​ఆధ్వర్యంలో బోనాలు : నిజామాబాద్​

ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని నిజామాబాద్​నగరంలో టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. పాత కలెక్టరేట్​ ఆవరణలో ఉన్న నవదుర్గ ఆలయంలో ప్రత్

Read More

సొసైటీల్లో గాడితప్పుతున్న  పాలన అవినీతికి పాల్పడుతున్న పాలకవర్గాలు

    ఇష్టారాజ్యంగా ఖర్చులు     కొరవడిన అధికారుల పర్యవేక్షణ కామారెడ్డి, వెలుగు : రైతులకు మెరుగైన సేవలందించాల్సిన సొసై

Read More

పనిచేసుకుంటేనే బతికేది..ఎంబీబీఎస్​ ఎలా చదివేది?

పేదింటి బిడ్డకు నీట్​లో  979వ ర్యాంకు సీటు వచ్చినా .. కొనసాగించాలంటే పైసల అడ్డంకి ఆర్థిక సమస్యలతో తల్లిదండ్రుల సతమతం దాతలు సాయం అందించాల

Read More

భారీ వానకు కూలిన సర్పంచ్​ ఇల్లు.. తప్పిన ప్రాణాపాయం

నవీపేట్, వెలుగు: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్​ జిల్లా నవీపేట్  ​మండలం మోకాన్​పల్లి సర్పంచ్​సుధాకర్ ​పెంకుటిల్లు కూలిపోయింది.

Read More

అవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్​ చేయాలి : మదన్​మోహన్​రావు

    ఎమ్మెల్యే అండతోనే స్కామ్​జరిగింది     టీపీసీసీ ఐటీ సెల్​చైర్మన్​మదన్​మోహన్​రావు లింగంపేట, వెలుగు : లింగంపేట సిం

Read More

సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గం : జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు

మోపాల్, వెలుగు : జీపీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు డిమాండ్​ చేశారు. గురువారం మోపాల్ లోని ఎంపీడీవో ఆఫీస

Read More

స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల అలజడి

    రెండు మండలాల్లో నోటీసులు ఇచ్చిన మెంబర్లు     4 ఏండ్ల పదవీకాలం కంప్లీట్​కావడంతో పావులు కదుపుతున్న సభ్యులు 

Read More

పోడు పట్టాలివ్వలేదని గ్రామపంచాయతీకి తాళం

ధర్పల్లి, వెలుగు:  నిజామాబాద్​ జిల్లా ధర్పల్లి మండలం ధనంబండతండాలో  పోడుభూములకు పట్టాలివ్వలేదని రైతులు గురువారం పంచాయతీ ఆఫీసుకు తాళంవేశారు. &

Read More