నిజామాబాద్

గిరిజనుల సంక్షేమం బీఆర్​ఎస్​ తోనే సాధ్యం: సత్యవతిరాథోడ్​

నిజామాబాద్​రూరల్, వెలుగు:  గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని  మంత్రి సత్యవతిరాథోడ్​ చెప్పారు. న

Read More

చదువుతో పాటు స్టూడెంట్స్​కు క్రీడలు అవసరం

ఆర్మూర్, వెలుగు: - చదువుతో పాటు స్టూడెంట్స్ కు క్రీడలు అవసరమని  ఇనిస్టిట్యూట్​ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫూర  చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ అన

Read More

పసుపు బోర్డు ప్రకటన.. తొమ్మిదేళ్ల తరువాత చెప్పులు వేసుకున్నడు

నిజామాబాద్​,  వెలుగు: నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు 40 ఏండ్లుగా కంటున్న పసుపు బోర్డు కల ఎట్టకేలకు సాకారమైంది. పాలమూరు వేదికగా ప్రధాని మోదీ ఆదివా

Read More

అక్టోబర్ 3న నిజామాబాద్​కు ప్రధాని : ఎంపీ అర్వింద్

ఇందూరు ధన్యవాద్​ సభకు ఏర్పాట్లు పూర్తి నిజామాబాద్​,  వెలుగు:  నిజామాబాద్​ కు మంగళవారం ప్రధాని మోదీ రానుండగా..  బీజేపీ లీడర్లు భారీ ఏ

Read More

మోదీకి థ్యాంక్స్.. అమిత్ షాకు రుణపడి ఉంటా : ధర్మపురి అరవింద్

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు  చేస్తున్నట్లు  ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం పట్ల బీజేపీ నేత,  నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్

Read More

సహకార సంఘాల బలోపేతానికి కృషి : సింగల్​విండో చైర్మన్లు

బోధన్/ పిట్లం/ నవీపేట్/ భిక్కనూరు, వెలుగు: రైతులందరికీ సకాలంలో రుణమాఫీ డబ్బులు ఇవ్వాలని, సహకార సంఘాల బలోపేతానికి ప్రతీఒక్కరు కృషి చేయాలని సింగల్​విండో

Read More

బోధన్​లోని చెక్కిక్యాంప్​కు చెందిన 50 మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు

బోధన్​,వెలుగు: బోధన్​లోని చెక్కిక్యాంప్​కు చెందిన 50 మంది బీఆర్ఎస్​ లీడర్లు, కార్యకర్తలు మూకుమ్మడిగా బీఆర్ఎస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ

Read More

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్ : గంప గోవర్ధన్

కామారెడ్డి, వెలుగు: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​పేర్కొన్నారు. శనివారం మాచారెడ్డ

Read More

నిజామాబాద్ లో సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: భార్య కాపురానికి రాలేదని నిజామాబాద్ నగరంలో సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఫోర్త్​టౌన్ పోలీసుల కథనం ప్రకారం బోధన్

Read More

కామారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో మట్టి సేకరణ ర్యాలీ

కామారెడ్డి, వెలుగు: మేరా మిట్టి మేరా దేశ్ ప్రోగ్రామ్​లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మట్టి సేకరణ ర్యాలీ నిర్వహించారు.

Read More

కాంగ్రెస్ లో చేరిన కందర్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు

మద్నూర్, వెలుగు: జుక్కల్​ నియోజకవర్గం పరిధిలోని కందర్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్ద కొడప్​గల్​లో శనివారం ఏ

Read More

ఆశావర్కర్లకు అండగా కాంగ్రెస్ : భూపతిరెడ్డి

మోపాల్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ఆశావర్కర్లకు కాంగ్రెస్​అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పేర్కొన్నారు. తమ డిమాండ్ల

Read More

మోదీ బహిరంగ సభను విజయవంతం చేయండి : విజయ రామారావు

నిజామాబాద్, వెలుగు: ఈ నెల 3 న నిజామాబాద్​లో జరిగే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి విజయ రామారావు​కోరారు. శనివారం జిల్లాలోన

Read More