నిజామాబాద్
నిజామాబాద్లో మోదీ సభ సన్నాహక సమావేశం
బోధన్, వెలుగు: నిజామాబాద్లో ఈ నెల3న జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ఇన్చార్జి వెంకటరమణి కో
Read Moreఓటు ఎంతో పవిత్రమైంది : జితేశ్వి పాటిల్
కామారెడ్డి టౌన్, వెలుగు: ఓటు ఎంతో పవిత్రమైందని కలెక్టర్ జితేశ్వి పాటిల్పేర్కొన్నారు. ఓటరుగా నమోదైన ప్రతీఒకరు ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం
Read Moreగిరిరాజ్ కాలేజీ గ్రౌండ్లో మోదీ సభ ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 3న ప్రధాని నరేంద్రమోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో శనివారం ప్రధాని కార్యాలయం అధికారులు, ఎస్ పీజీ ఆఫీసర్లు సభ నిర్వహించే గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్ను
Read Moreబాన్సువాడ అభివృద్ధి కోసమే స్పీకర్ నయ్యా : పోచారం శ్రీనివాస్రెడ్డి
పొతంగల్ (కోటగిరి), వెలుగు: బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే స్పీకర్ పదవి తీసుకున్నానని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పొతం
Read Moreటికెట్ కోసం ఢిల్లీ బాట.. బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కసరత్తు
ఛాన్స్కోసం ముమ్మర ప్రయత్నాలు టఫ్ఫైట్ ఇచ్చేవారిని బరిలో దింపాలని యోచిస్తున్న అధిష్టానం కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్
Read Moreఎస్టీ జాబితాలో చేర్చండి : లబాన్ (కాయితీ) లంబాడీలు
ఎస్టీ జాబితాలో చేర్చి.. పోడు పట్టాలియ్యాలె కామారెడ్డిలో లబాన్ లంబాడీల ఆందోళన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు &n
Read Moreఎమ్మెల్యే బాజిరెడ్డి మా ఊరికి రావొద్దు.. మంచిప్ప గ్రామస్తుల తీర్మానం
నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తమ గ్రామానికి ఎన్నికల ప్
Read Moreదేశంలో ఎక్కడా రైతు వేదికలు లేవు : ఎమ్మెల్యే హన్మంత్షిండే
మద్నూర్, వెలుగు: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం వేదికలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే హన్మంత్షిండే
Read Moreజిల్లా సమగ్ర పుస్తకాన్ని విద్యార్థులతో చదివించాలి : కలెక్టర్ జితేశ్వి పాటిల్
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా సమగ్ర స్వరూప పుస్తకాన్ని విద్యార్థులతో చదివించాలని కలెక్టర్ జితేశ్వి పాటిల్ పేర్కొన్నారు. విద్యార్థుల కోస
Read Moreకామారెడ్డి జిల్లాలో విషాదం.. డెంగ్యూతో యువతి మృతి
కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ ఓ యువతి మృతిచెందింది. సదాశివనగర్ మండలం కుప్రీయాల్ గ్రామానికి చెందిన రాగిణి (18) అనే యువతి ఐదు రోజ
Read Moreపంచాయత్ రాజ్ ఇంజనీర్ గా శంకర్ : రాథోడ్ శంకర్
నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్ జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ గా రాథోడ్ శంకర్ నియమితులయ్యారు. శుక్రవారం తన ఛాంబర్ లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
Read Moreనిజామాబాద్ లో ఘనంగా జెండా జాతర
నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శుక్రవారం జెండా జాతరను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. దేవుడి దర్శనానికి భక
Read Moreఖాజాపూర్లో కుల నిర్మూలన సదస్సు : బోధన్ డివిజన్ కార్యదర్శి బి.మల్లేశ్
బోధన్, వెలుగు: కులవ్యవస్థను నిర్మూలించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా బోధన్ డివిజన్ కార్యదర్శి బి.మల
Read More












-Praja_DzcSVpLW1b_370x208.jpg)