నిజామాబాద్
కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధానాన్ని లూటీ చేస్తోంది : షబ్బీర్అలీ
కామారెడ్డిటౌన్, వెలుగు: కేసీఆర్ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్నేత షబ్బీర్అలీ విమర్శించారు. శనివారం కామారెడ్డిలో
Read Moreకామారెడ్డిలో కేసీఆర్ విజయం ఖాయం :కేటీఆర్
మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉంది పంచాయితీలు పక్కనబెట్టి భారీ మెజార్టీ కోసం క్యాడర్ పనిచేయాలి కామారెడ్డిలో బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ది
Read Moreకేసీఆర్ది డబుల్ గేమ్ : షబ్బీర్ అలీ
కామారెడ్డి జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. కేసీఆర్ కంటే ముందే తానే మంత్రిని
Read Moreకేసీఆర్పై పోటీ అంటే పోచమ్మ గుడిముందు పొట్టేలను కట్టేసినట్టే: మంత్రి కేటీఆర్
కేసీఆర్ పై పోటీ అంటే పోచమ్మ గుడిముందు పొట్టేలను కట్టేసినట్టేనని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ ప్రకటన రాగానే ప్రతిపక్షాల గుండెల్లో
Read Moreకామారెడ్డి బీఆర్ఎస్లో ఫ్లెక్సీల లొల్లి.. గంప ఫొటో గాయబ్
ఎన్నికల ముందు అధికార పార్టీలో ఫ్లెక్సీల లొల్లి రోజు రోజుకు ముదురుతుంది. ఈరోజు(అక్టోబర్ 07) కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ టూర్ కు ముందు నేతల వర్గపోరు బయట
Read Moreబీఆర్ఎస్ పాలనలోనే జుక్కల్ అభివృద్ధి : మంత్రి హరీశ్రావు
కామారెడ్డి/పిట్లం, వెలుగు : బీఆర్ఎస్ పాలనలోనే జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్రావు చెప్పారు. బిచ్కుందలో రూ.26 కోట్లత
Read Moreకామారెడ్డి కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ఆందోళన
కామారెడ్డి టౌన్/ఎడపల్లి/నవీపేట్/వర్ని, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ తోపాటు ఆయా చోట్ల ఆశా కార్యక
Read Moreపౌష్టికాహారం అందించాలనే సీఎం బ్రేక్ ఫాస్ట్: వేముల ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, వెలుగు : సీఎం కేసీఆర్ పాలనలో ఎన్నో మానవీయ పథకాలను ప్రవేశాపెడుతున్నారని ఆర్ అండ్ బీ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్
Read Moreకేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు : షబ్బీర్ అలీ
కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ సూచించారు. శుక్రవారం మాచారెడ్డి మండలం భ
Read Moreకామారెడ్డికి రూ.18 కోట్లు శాంక్షన్ : గంప గోవర్ధన్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి నియోజక వర్గానికి రూ. 18.40 కోట్ల ఫండ్స్శాంక్షన్ అయినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్పారు. శుక్ర
Read Moreప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : షకీల్ అమేర్
బోధన్, వెలుగు : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే షకీల్ అమేర్ చెప్పారు. శుక్రవారం బోధన్ మండలంలోని పెంటక్యాంపు, ఖాజాపూర్, ఊట్పల్ల
Read Moreనిజామాబాద్లో ప్రధాని మోదీ పర్యటనతో కమలంలో ఫుల్ జోష్
మోదీ పర్యటనతో మారిన బీజేపీ ప్రచార శైలి పసుపు బోర్డు, గల్ఫ్ కష్టాలు, చక్కెర ఫ్యాక్టరీలే అస్త్రాలుగా ముందు
Read Moreపసుపుబోర్డు ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు : ఎంపీ అర్వింద్
పసుపుబోర్డు ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు రేవంత్.. అదంతా నీకెందుకయ్యా పసుపు పంట నాశనం చేసిందే మీ పార్టీ కేసీఆర్ ప్రకటించే మ్యానిఫెస్టో చించేస్తా
Read More











