నిజామాబాద్
గిరిజనుల అభివృద్ధికి కృషి : పోచారం శ్రీనివాస్రెడ్డి
కామారెడ్డి టౌన్, వెలుగు: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని
Read Moreవీరజవాన్ నీరడి గంగా ప్రసాద్కు కన్నీటి వీడ్కోలు
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, పాల్గొన్న కలెక్టర్, సీపీ జనసంద్రమైన కుమ్మన్పల్లి బోధన్,
Read Moreలింగంపేట మండలంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ సుడిగాలి పర్యటన
లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలోని 11 గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
Read Moreఎమ్మెల్యే జీవన్ రెడ్డి మా ఊరికి రావొద్దు.. ఖుద్వాన్ పూర్లో ఫ్లెక్సీల కలకలం
ప్రభుత్వ పథకాలు అర్హులకు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేసేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆదివారం (అక్టోబర్ 8న) పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూం
Read Moreమహిళా ఓటర్లదే కీలక పాత్ర.. పురుష ఓటర్ల కంటే 87,181 మంది అధికం
నిజామాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. ఉమ్మడి జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు
Read Moreఇన్ని రోజులు ఏం చేశారని.. ఇప్పుడు మా గ్రామానికి వస్తున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను దళితులు అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తుజల్ పూర్ గ్రామంలోకి ఎమ్మెల్యే కారు రానివ్వకుండా తీవ్ర స్థ
Read More14 వేల లీటర్ల మందు ..170 కేజీల గంజాయి.. నిజామాబాద్లో స్వాధీనం
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో భారీగా మద్యాన్ని స్వాధీ
Read Moreలెదర్ ఫ్యాక్టరీని ఉపయోగంలోకి తేండి :
ఆర్మూర్, వెలుగు: 2003లో కాంగ్రెస్ హయాంలో ఆర్మూర్లో శంకుస్థాపన చేసిన మినీ లేదర్ పార్క్ ఉపయోగంలోకి తీసుకురావాలని పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకట
Read Moreకామారెడ్డి బీఆర్ఎస్లో ఫ్లెక్సీ గొడవ
ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంతో పంచాయితీ కామారెడ్డి, కామారెడ్డి టౌన్: కామారెడ్డి బీఆర్ఎస్లో వర్గపోరు మంత్రి కేటీఆర్టూర్సందర్భంగా రచ్చకెక్కి
Read Moreన్యాయసేవలకు దూరమయ్యామనే భావన రానీయొద్దు : సామ్కోషి
నిజామాబాద్, వెలుగు: సామాన్య ప్రజలు న్యాయసేవలకు దూరం కాకుండా పనితీరు ఉండాలని హైకోర్టు జడ్జి పి.సామ్కోషి పేర్కొన్నారు. వ్యవస్థపై నెగెటివ్ఆలోచన రానీయకు
Read Moreగ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి : మహ్మద్ షకీల్
ఎడపల్లి, వెలుగు: గ్రామీణ ప్రాంతాలు ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే, దేశం ప్రగతిపథంలో ముందుకు సాగుతుందని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్షకీల్ పేర్కొన్నారు. శనివా
Read Moreసమాచార హక్కుచట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి : లేగ్గేల రాజు
ఎల్లారెడ్డి, వెలుగు: సమాచార హక్కుచట్టాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర ఆర్టీఐ ప్ర
Read Moreఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఆందోళన : బి.ప్రసాద్
నిజామాబాద్ సిటీ, వెలుగు: గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్
Read More












