నిజామాబాద్
ఇందూరు కాంగ్రెస్లో ముదురుతున్న లొల్లి
నిజామాబాద్, వెలుగు: జిల్లా ప్రెసిడెంట్, పీసీసీ పదవులపై కాంగ్రెస్ సీనియర్ల మధ్య ఆధిత్య పోరు తారా స్థాయికి చేరుతోంది. ఇటీవ
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరాలు బాగా పెరిగాయి. జిల్లాలో సగటున రెండు రోజులకో సైబర్ క్రైం నమోదవుతోంది. 2021 కంటే 2022లో ఆన్లైన్ మో
Read Moreపెద్దపల్లి పీహెచ్సీలలో ఫెసిలిటీస్ నిల్
ఒక్కో పీహెచ్సీకి రూ.1.75 లక్షలు కేటాయిస్తున్న సర్కారు మీటింగ్లు నిర్వహించని హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు అకౌంట్లలోనే ఫ్రీజ్ అవుతున్న
Read Moreమట్టి నుంచి ఇసుక సింగరేణి ఆధ్వర్యంలో తయారీ
మట్టి నుంచి ఇసుక సింగరేణి ఆధ్వర్యంలో తయారీ గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్లో బొగ్గు కోసం వెలికి తీసిన మ
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
సబ్సిడీలు ఎత్తేసి.. రైతు ధర్నాలా? నిజామాబాద్, వెలుగు: రైతులకు సబ్సిడీలు ఎత్తేసిన వారే రైతు ధర్నాలు చేయడం విడ్డూరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడ
Read Moreమలేషియాలో ఉపాధి అంటూ.. నిండా ముంచేశారు
కామారెడ్డి , వెలుగు : కంపెనీ వీసా, మంచి ఉద్యోగం.. వేల్లలో జీతం, తిండి, వసతి అన్నీ కంపెనీదే అంటూ ఉపాధి పేరుతో ఆశచూపుతున్న కొందరు ఏజెంట్లు. వారి నుంచి వ
Read Moreమాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన కామారెడ్డి రైతులు
కామారెడ్డిలో రైతులు కదం తొక్కారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ నిజాంసాగర్ చౌరస్తాను దిగ్బంధనం చేశారు. రాస్తారోకో, ధర్నా చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్దన
Read Moreఆర్మూర్లో దొంగల బీభత్సం
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏసీపీ ఆఫీసుకు దగ్గరలో ఉన్న కోటక్ బ్యాంకులో చోరీకి ప్రయత్నించారు. తర్వాత &
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
తెలంగాణను దోచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి నిజామాబాద్, వెలుగు: చెల్లని చెక్కులు ఇచ్చిన రైతులను మోసం చేసిన
Read Moreవిలీన గ్రామాల్లో కానరాని అభివృద్ధి
కలిపారు.. వదిలేశారు! విలీన గ్రామాల్లో కానరాని అభివృద్ధి ఆదాయం ఉన్నా నిధుల కేటాయింపు సున్నా విపక్షాల డివిజన్లపై పక్షపాతం నిజామాబాద్
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
లింగంపేట, వెలుగు: రెడ్క్రాస్ సొసైటీ లింగంపేట శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నిరుపేదలకు హైజినిక్ కిట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ
Read Moreఅగ్రికల్చర్లో ‘కరెంట్ ప్రాబ్లమ్’. పీక్ సీజన్ పేరిట పవర్ కట్కు ప్లాన్
వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరంట్ సప్లయ్ చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు తరచూగా చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భ
Read Moreటీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసమే రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసింది : మంత్రి ప్రశాంత్ రెడ్డి
తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మ
Read More












