ఓటు ఎంతో పవిత్రమైంది : జితేశ్​వి పాటిల్

ఓటు ఎంతో పవిత్రమైంది : జితేశ్​వి పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు: ఓటు ఎంతో పవిత్రమైందని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​పేర్కొన్నారు. ఓటరుగా నమోదైన ప్రతీఒకరు ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వీప్​ ప్రోగ్రామ్స్​లో  భాగంగా ఇటీవల కాలేజీల్లో నిర్వహించిన పాటలు, నాటక పోటీల్లో విజేతలకు శనివారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బహుమతులు అందించారు. స్వీప్​నోడల్​ఆఫీసర్​శ్రీధర్​రెడ్డి, ప్రిన్సిపాల్​ కిష్టయ్య పాల్గొన్నారు.