నిజామాబాద్

డబుల్​బెడ్​ రూమ్​ ఇళ్ల కోసం ఆందోళన

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో అర్హులైన ప్రతీఒక్కరికి డబుల్​బెడ్​ఇళ్లు కట్టివ్వాలని కోరుతూ సోమవారం సీపీఎం, సీఐటీయూ లీడర్లు కలెక్టరేట్​ఎదుట ఆందోళన నిర్వహ

Read More

ఇండ్లు కట్టి నాలుగేండ్లు..ఒక్కరికీ ఇయ్యలే

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో డబుల్​బెడ్​ రూమ్​ ఇండ్లు కట్టి నాలుగేళ్లయింది. లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా తీసి కూడా మూడునెలలు గడిచాయి.

Read More

ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీలో శ్రమదానం

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్​లోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం శ్రమదానం నిర్వహించారు. స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కమిటీ ప్

Read More

అధ్యక్షుడ్ని మార్చే హక్కు మీకెక్కడిది: గున్నే రవి

మోపాల్, వెలుగు: నిరంతరం ప్రజల్లో ఉంటూ, కాంగ్రెస్​పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను మండలాధ్యక్ష పదవి నుంచి తొలగించే హక్కు మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్

Read More

కాళేశ్వరం ద్వారా పంటలకు సమృద్ధిగా నీరు: మంత్రి ప్రశాంత్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు: వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, కాళేశ్వరం ప్రాజెక్ట్​ ద్వారా సాగుకు నీరందిస్తామని మంత్రి ప్రశాంత్​రెడ్

Read More

పోడు పట్టాల కోసం గిరిజనుల ఆందోళన

భూములు దున్ని నిరసన  ట్రాక్టర్లు సీజ్​ చేసిన  ఫారెస్ట్​ అధికారులు  అడ్డుకుని గాలి తీసేసిన ట్రైబల్స్ కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్త

Read More

సోయా విత్తనాల కోసం..రైతుల తిప్పలు

సీడ్​కోసం మహారాష్ట్ర వెళ్తున్న అన్నదాతలు సబ్సిడీ విత్తనాల పంపిణీ బంద్​చేసి చోద్యం చూస్తున్న సర్కార్​ నిజామాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వం సబ

Read More

పెద్దపల్లి జిల్లాలో వాటర్ ట్యాంక్ ఎక్కి భూ నిర్వాసితుల ఆందోళన

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ ఎస్సీ కాలనీలో భూ నిర్వాసితులు నిరసనకు దిగారు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం నా

Read More

పోడు పట్టాలివ్వాలని డిమాండ్.. అధికారులు, గిరిజనులకు మధ్య తోపులాట

పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ.. గిరిజనులు అడవిని చదును చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మ

Read More

వానలు పడక.. మొలకలు రాలే.. ముందుగానే విత్తనాలు వేసిన రైతుల పరేషాన్

కామారెడ్డి  వెలుగు: వానకాలమొచ్చి నెల రోజులు గడుస్తున్నా..  ఇప్పటి వరకు ఎక్కడా పెద్ద వర్షం పడలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  ప

Read More

వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. గంగ పిల్లల ఆసుపత్రిలో వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన

Read More

విద్యా వ్యవస్థను కేసీఆర్ ​భ్రష్టు పట్టించాడు : షబ్బీర్ ​అలీ

 మాజీ మంత్రి షబ్బీర్​అలీ కామారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్​ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అల

Read More

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీళ్లపై ఇక్కడి రైతులకు హక్కులేదా? : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి

నవీపేట్, వెలుగు: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీళ్లపై అలీసాగర్, గుత్ప ప్రాజెక్టుల ఆయకట్టు కింద ఉన్న రైతులకు సైతం హక్కుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వ

Read More