నిజామాబాద్
ట్రాన్స్ఫార్మర్ల దొంగలకు ఏడాది జైలు
మోర్తాడ్ వెలుగు: ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లను దొంగతనం చేసిన ఇద్దరిని పట్టుకొని, రిమాండ్కు పంపినట్లు ఎస్సై ర
Read Moreనిజాం షుగర్స్..మిగులు భూముల్లో కబ్జా రాయుళ్లు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్స్ మిగులు భూములు కబ్జాకు గురవుతున్నాయి. 549 ఎకరాల్లో ఉన్న భూములు రోజు రోజుకూ రి
Read Moreతొందరపడి కాంగ్రెస్లో చేరకండి..వాళ్లంతా మళ్లీ వస్తారు..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేరుతున్న వారికి పలు సూచనలు చేశారు. తొందరపడి కాంగ్రెస్ లో చేరొద్దన్నాడు. కాంగ్రెస్ ల
Read Moreకారు స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలోనే ఉంది: ఎంపీ అర్వింద్
కారు స్టీరింగ్ (బీఆర్ఎస్ పార్టీ) ఇప్పటికీ ఎంఐఎం చేతిలో ఉందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని
Read Moreఈ నెల 28 నిజామాబాద్ లో జగన్నాథ రథయాత్ర
ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ లో ఈ నెల 28 న జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు రమానంద్ రాయ్ ప్రభుజీ, ఆది పురుష ప్రభుజీ, ఆర్మూర్ ప్రత
Read Moreగడపగడపకు బీజేపీతో పార్టీ బలోపేతం: ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్అర్బన్, వెలుగు: బీజేపీ చేపట్టిన గడపగడపకు బీజేపీ కార్యక్రమంతో బూత్స్థాయిలో పార్టీ బలోపేతమవుతోందని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్య
Read Moreతెలంగాణ దేశానికి అన్నపూర్ణ రైతుల శ్రేయస్సు కోసమే కేసీఆర్ తపన: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
కోటగిరి, వెలుగు: దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిజాంసాగర్ నుంచి వదిలిన సాగున
Read Moreఏజెంట్ల మోసాలకు..బలైతున్నరు
కామారెడ్డి, వెలుగు: ఏజెంట్ల మాటలు నమ్మి కంపెనీ వీసాపై కాకుండా, విజిట్ వీసాపై విదేశాలకు వెళ్తున్నవారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్జ
Read Moreముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలి : అసదుద్దీన్ ఒవైసీ
నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము కూడా ప్రత్యామ్నాయమేనని అన్నారు. వచ్చే ఎన్ని
Read Moreయూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ సమావేశం
నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ తో ఈరోజు(జూన్ 26) గవర్నర్ తమిళి సై సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛా
Read Moreబాన్సువాడలో సైబర్ క్రైం.. రూ.లక్షల్లో లాభాలొస్తాయని ఘరనా మోసం
తమ సంస్థలో పెట్టుబడి పెడితే రూ.లక్షల్లో లాభాలొస్తాయి అంటూ బాధితుడిని నమ్మించి సైబర్ నేరగాళ్లు వేల రూపాయాలు దోచుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది
Read Moreఏకగ్రీవ పంచాయతీలకు జాడలేని నజరానా..జిల్లాలో 120 జీపీ పాలకుల ఎదురుచూపులు
నిజామాబాద్, వెలుగు: ఏకగ్రీవ పంచాయతీలకు సర్కారు ఇస్తామన్న రూ .10 లక్షల ప్రోత్సాహకం నేటికీ అందలేదు. మరో 7 నెలల్లో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం
Read Moreప్రజల సొమ్ముతో ఉత్సవాలా..మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
ఎడపల్లి, వెలుగు: గడిచిన 20 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేర ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని మాజీ మంత్రి, కాంగ్రెస్నేత సుదర్శన్రె
Read More












