నిజామాబాద్
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ.. తప్పిన పెను ప్రమాదం..
రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీ కొన్న ఘటన నిజామాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కిట్ 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచ
Read Moreరాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీపై నమ్మకం లేదు : బీజేపీ ఎంపీ అర్వింద్
తనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. తనపై జరుగుతున్న దాడుల వల్ల తనకు ప్రాణహాని ఉ
Read Moreశివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు
నిజామాబాద్లో ఘనంగా ఊర పండగ నిజామాబాద్ నగరంలో ఆదివారం ఊర పండగ ఘనంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచే ఖిల్లాలోని తేలుగద్దె వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు
Read Moreనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మోపాల్, వెలుగు: మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భరోసానిచ్చారు. మంచిప్ప
Read Moreజోరుగా రేషన్ రీసైక్లింగ్ దందా.. సన్నరకం బియ్యంగా కలరింగ్
నిజామాబాద్, వెలుగు: జిల్లా సరిహద్దులోని కొందరు మిల్లర్లు ఏజెంట్ల ద్వారా సేకరించిన రేషన్బియ్యాన్ని రీసైక్లింగ్చేసి, మహారాష్ట్రలో సన్నబియ్యంగా మార్చి
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మాజీ మంత్రి షబ్బీర్అలీ
కామారెడ్డి, వెలుగు: కొత్తగా కాంగ్రెస్పార్టీ మండలాధ్యక్షులుగా ఎన్నికైన వారు బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మాజీ మంత్రి, క
Read Moreఏనుగు’ దారి ఎటు..కొద్దిరోజులుగా బీజేపీ ప్రోగ్రామ్లకు దూరం
కామారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి కొద్దిరోజులుగా బీజేపీ ప్రోగ్రామ్లకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారబోతున్న
Read Moreగృహలక్ష్మి పథకం మాటలకే పరిమితం : ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్అర్బన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పిన గృహలక్ష్మి పథకం మాటలకే పరిమితమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర
Read Moreనిర్లక్ష్యం నీడలో చదువు..! పెచ్చులూడుతున్న గోడలు.. పట్టించుకోని ఆఫీసర్లు
పెచ్చులూడుతున్న గోడలు అపరిశుభ్ర ఆవరణలతో విషపురుగుల భయం ప్రమాదాల బారిన పడుతు
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకేసారి రుణమాఫీ
టీపీసీసీ వైస్ప్రెసిడెంట్కె.మదన్మోహన్రావు సదాశివనగర్(కామారెడ్డి), వెలుగు: పేద, మధ్యగరతి వర్గాల సంక్షేమమే కాంగ్రెస్పార్టీ ధ్యేయమని టీ
Read Moreఫారెస్ట్బీట్ ఆఫీసర్ తీరుపై గిరిజనుల ఆగ్రహం
లింగంపేట, వెలుగు: మండలంలోని రామాయిపల్లి ఫారెస్ట్బీట్ ఆఫీసర్బండి భూపతి నిర్లక్ష్యం కారణంగా తమకు పోడు భూముల పట్టాలు రాలేదని ఆరోపిస్తూ గురువారం మధ్యాహ్
Read Moreఎస్సారెస్పీ వరద కాల్వకు చేరిన కాళేశ్వరం జలాలు
మోర్తాడ్, వెలుగు: కాళేశ్వరం నీళ్లు వరద కాల్వ ద్వారా ఎస్సారెస్సీ వద్ద ఉన్న జీరో పాయింట్ పంప్ హౌస్ కు గురువారం చేరుకున్నాయి. కమ్మర్పల్లి మండలం ఉపూర్ వద్
Read Moreఓట్ల రాజకీయాలు షురూ..! కమ్యూనిటీ హాల్స్కు రూ. లక్షల ఫండ్
దేవాలయాలు, మసీదులకు చందాలు పెళ్లిళ్లు, చావులకు డబ్బు సహాయం ఓటర్లను ఆకర్షించడానికి లీడర్ల ప్రయత్నాలు నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎలక
Read More












