నిజామాబాద్

ఇండ్ల నాణ్యతపై చర్చకు ఎప్పుడైనా రెడీ.. మాజీ మంత్రి షబ్బీర్​అలీ

క్వాలిటీ లేని ఇండ్లు కూలితే  ఎవరు బాధ్యులు కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్ డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల క్వాల

Read More

ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్​పర్సన్ మధ్య విబేధాలు

నిజామాబాద్, వెలుగు: అధికార బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యే షకీల్, మున్సిపల్ చైర్​పర్సన్ ​పద్మ మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. పద్మ పక్షాన ప్రత్యక్ష పాలి

Read More

పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ ...ఎగసిపడి వృథాగా పోతున్న నీరు

వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి గ్రామానికి తాగు నీరందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. నేటికీ కొన్ని గ్రామాల ప్రజలకు తాగు

Read More

కార్యకర్తల వల్లే బీజేపీ బలంగా ఉంది..తెలంగాణలో అధికారంలోకి వస్తం

కార్యకర్తల వల్లే నేడు తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపార

Read More

టెక్రియాల్​లో డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లకు రిపేర్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా టెక్రియాల్​లో నిర్మించిన డబుల్​బెడ్​ రూం ఇండ్లకు రిపేర్​చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియా

Read More

డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ​పీజీ ఎగ్జామ్స్​ వాయిదా

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ ఎగ్జామ్స్​వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్​ ఆఫ్​ఎగ్జామినేషన్ (సీవోఈ) అరుణ శు

Read More

సారు రాలే.. రివ్యూ చేయలే

   కామారెడ్డి, ఎల్లారెడ్డికి సాగునీరిస్తామని హామీ     కంప్లీట్​కాని కాళేశ్వరం ప్రాజెక్ట్​22వ ప్యాకేజీ పనులు  &nbs

Read More

ముగ్గురు పిల్లలతో.. చెరువులో దూకిన ఇద్దరు తల్లులు

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో ముగ్గురు పిల్లలతో సహా ఇద్దరు తల్లులు చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల

Read More

అదును దాటుతుందని ముందస్తు పంటల సాగు..

వర్షాలు రాక ముందే జిల్లాలో పంటల సాగు పలు చోట్ల పత్తి విత్తనాలు వేసిన రైతులు వానలు పడితే కూలీలు దొరకరని తొందర కామారెడ్డి, వెలుగు:  వాన

Read More

ఖాళీ బిందెలతో గిరిజనుల రాస్తారోకో

వారం రోజులుగా నీళ్ల కోసం  గోస పడుతున్నామని ఆవేదన  ఎంపీడీవో హామీతో విరమణ లింగంపేట, వెలుగు: తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా, అధిక

Read More

ఆర్మూర్​లో రూ.5 కోట్లు అప్పు చేసి ఉడాయించిన వ్యాపారి

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ లో దాదాపు 20 మంది నుంచి రూ.5 కోట్ల వరకు అప్పు చేసిన ఓ వ్యాపారి వారం రోజుల కింద ఉడాయించాడు. అయిదేండ్ల క్రిత

Read More

కేసీఆర్​ పాలన నుంచి విముక్తి కోసం పోరాడుదాం

నిజామాబాద్​రూరల్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్​అవలంబిస్తున్న ప్రజాకంటక పాలన నుంచి, దోపిడిదారుల నుంచి తెలంగాణ విముక్తి పొందేందుకు పోరాటం చేయాలని మాజీ ఎమ

Read More

నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు 6 విడతల్లో నీరందిస్తాం

ప్రాజెక్ట్​ నుంచి దిగువకు నీరు విడుదల చేసిన స్పీకర్ పోచారం  నిజాంసాగర్(ఎల్లారెడ్డి), వెలుగు: నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నుంచి వానాకాలం పంటల స

Read More