నిజామాబాద్
సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గం : జిల్లా కార్యదర్శి రమేశ్బాబు
మోపాల్, వెలుగు : జీపీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్బాబు డిమాండ్ చేశారు. గురువారం మోపాల్ లోని ఎంపీడీవో ఆఫీస
Read Moreస్థానిక సంస్థల్లో అవిశ్వాసాల అలజడి
రెండు మండలాల్లో నోటీసులు ఇచ్చిన మెంబర్లు 4 ఏండ్ల పదవీకాలం కంప్లీట్కావడంతో పావులు కదుపుతున్న సభ్యులు
Read Moreపోడు పట్టాలివ్వలేదని గ్రామపంచాయతీకి తాళం
ధర్పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ధనంబండతండాలో పోడుభూములకు పట్టాలివ్వలేదని రైతులు గురువారం పంచాయతీ ఆఫీసుకు తాళంవేశారు. &
Read Moreనిజామాబాద్ లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధుల పర్యటన
నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఢిల్లీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిషన్ఆఫీసర్లు ప్రమోద్ కుమార్శర్మ, రితేశ్సి
Read Moreకీలక శాఖలన్నింటిలో ఇన్చార్జిల పాలన
అదనపు బాధ్యతలతో ఇన్చార్జులపై భారం ఏండ్లు గడుస్తున్నా మారని పరిస్థితి నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని
Read Moreఅవినీతి కూపంలో లింగంపేట సొసైటీ.. ప్యాక్స్లో రూ.73 లక్షలు దుర్వినియోగం
లింగంపేట, వెలుగు: గతంలో జిల్లాలోనే ఉత్తమ సొసైటీగా అవార్డులు అందుకున్న లింగంపేట కోఆపరేటివ్ సొసైటీ నేడు అవినీతిలో కూరుకుపోయింది. ప్యాక్స్ చైర్మన్ దేవ
Read More108 అంబులెన్స్ లో కవలలు జననం
కోటగిరి,వెలుగు: 108 అంబులెన్స్ లో కవలలకు గర్భిణి జన్మనిచ్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ లో జరిగింది. మంగళవారం ఉదయం పోతంగల్ కు చెందిన
Read Moreఎమ్మెల్యే బిగాల మాటలకే పరిమితం : ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్అర్బన్, వెలుగు: ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కేవలం మటలకే పరిమితమయ్యాడు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు
Read Moreకూరగాయల సాగు పెరగలే.. మీటింగ్లు, సర్వేలతో సరిపెట్టిన ఆఫీసర్లు
కామారెడ్డి జిల్లాలో అతి తక్కువ విస్తీర్ణంలో కూరగాయల సాగు ఏడాది కింద శివాయిపల్లిని పైలట్ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కలెక్టర్ రైతులకు అందని ప్రోత్సాహకా
Read Moreయూసీసీ బిల్ పాసయ్యాక కేసీఆర్ దేశం విడిచి వెళ్లొచ్చు
యూసీసీ బిల్ పాసయ్యాక కేసీఆర్ దేశం విడిచి వెళ్లొచ్చు ఆయన్ని ఎవరూ ఆపరు : ఎంపీ అర్వింద్ ముస్లిం ఓట్ల కోసమే బిల్లును వ్యతిరేకిస్తుండు బీఆర్ఎ
Read Moreకాంగ్రెస్ను పవర్లోకి తేవడమే లక్ష్యం : మహేశ్కుమార్గౌడ్
నిజామాబాద్, వెలుగు : ఎలక్షన్లో ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని డిసైడ్ చేసేది పార్టీ అధిష్ఠానమని, ఆ విషయాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్ను
Read Moreసిద్ధులగుట్టపై కుంకుమార్చన, లక్ష గాజులతో పూజ
ఆర్మూర్, వెలుగు : ఆషాడమాసం సందర్భంగా ఆర్మూర్టౌన్లోని నవనాథ సిద్ధులగుట్టను సోమవారం అధిక సంఖ్యలో భక్తులు సందర్శించారు. గుట్టపై ఉన్న శివాలయాన్ని లక్షగా
Read Moreఅసెంబ్లీ సీట్లపై.. వారసుల గురి
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ లీడర్ల వారసులు పొలిటికల్ ఎంట్రీకి ఆరాటపడుతున్నారు. పార్టీ హైకమాండ్ అవకాశమిస్తే, వ
Read More












