నిజామాబాద్

ఇండ్ల స్థలాల కోసం తహసీల్దార్​ ఆఫీఎస్​ ఎదుట ధర్నా

ఎడపల్లి, వెలుగు : ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎడపల్లి తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ధర

Read More

టెండర్లు లేకుండా కాంట్రాక్టులా?

మోర్తాడ్, వెలుగు: నియోజక వర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ టెండర్లు లేకుండా ఒకే వ్యక్తికి ఎలా ఇస్తారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్ల

Read More

ట్రాన్స్​ఫార్మర్ల దొంగలకు ఏడాది జైలు

మోర్తాడ్ వెలుగు:  ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాల్లో ట్రాన్స్​ఫార్మర్లను దొంగతనం చేసిన ఇద్దరిని  పట్టుకొని, రిమాండ్​కు పంపినట్లు  ఎస్సై ర

Read More

నిజాం షుగర్స్​..మిగులు భూముల్లో కబ్జా రాయుళ్లు

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లా బోధన్​ నిజాం షుగర్స్​ మిగులు భూములు కబ్జాకు గురవుతున్నాయి.  549 ఎకరాల్లో  ఉన్న భూములు రోజు రోజుకూ రి

Read More

తొందరపడి కాంగ్రెస్లో చేరకండి..వాళ్లంతా మళ్లీ వస్తారు..

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేరుతున్న వారికి పలు సూచనలు చేశారు. తొందరపడి కాంగ్రెస్ లో చేరొద్దన్నాడు. కాంగ్రెస్ ల

Read More

కారు స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలోనే ఉంది: ఎంపీ అర్వింద్

కారు స్టీరింగ్ (బీఆర్ఎస్ పార్టీ) ఇప్పటికీ ఎంఐఎం చేతిలో ఉందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని

Read More

ఈ నెల 28 నిజామాబాద్ లో జగన్నాథ రథయాత్ర

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ లో ఈ నెల 28 న జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు రమానంద్ రాయ్ ప్రభుజీ, ఆది పురుష ప్రభుజీ, ఆర్మూర్ ప్రత

Read More

గడపగడపకు బీజేపీతో పార్టీ బలోపేతం: ధన్​పాల్​ సూర్యనారాయణ

నిజామాబాద్​అర్బన్, వెలుగు: బీజేపీ చేపట్టిన గడపగడపకు బీజేపీ కార్యక్రమంతో బూత్​స్థాయిలో పార్టీ బలోపేతమవుతోందని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్​ సూర్య

Read More

తెలంగాణ దేశానికి అన్నపూర్ణ రైతుల శ్రేయస్సు కోసమే కేసీఆర్ తపన: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

కోటగిరి, వెలుగు: దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిజాంసాగర్ నుంచి వదిలిన సాగున

Read More

ఏజెంట్ల మోసాలకు..బలైతున్నరు

కామారెడ్డి, వెలుగు: ఏజెంట్ల మాటలు నమ్మి కంపెనీ వీసాపై కాకుండా, విజిట్​ వీసాపై విదేశాలకు వెళ్తున్నవారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్​జ

Read More

ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలి : అసదుద్దీన్ ఒవైసీ

నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ  కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము కూడా ప్రత్యామ్నాయమేనని అన్నారు.  వచ్చే ఎన్ని

Read More

యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ సమావేశం

నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ తో ఈరోజు(జూన్ 26) గవర్నర్ తమిళి సై సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛా

Read More

బాన్సువాడలో సైబర్​ క్రైం.. రూ.లక్షల్లో లాభాలొస్తాయని ఘరనా మోసం

తమ సంస్థలో పెట్టుబడి పెడితే రూ.లక్షల్లో లాభాలొస్తాయి అంటూ బాధితుడిని నమ్మించి సైబర్​ నేరగాళ్లు వేల రూపాయాలు దోచుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది

Read More