నిజామాబాద్

ఎస్సారెస్పీ వరద కాల్వకు చేరిన కాళేశ్వరం జలాలు

మోర్తాడ్, వెలుగు: కాళేశ్వరం నీళ్లు వరద కాల్వ ద్వారా ఎస్సారెస్సీ వద్ద ఉన్న జీరో పాయింట్ పంప్ హౌస్ కు గురువారం చేరుకున్నాయి. కమ్మర్పల్లి మండలం ఉపూర్ వద్

Read More

ఓట్ల రాజకీయాలు షురూ..! కమ్యూనిటీ హాల్స్​కు రూ. లక్షల ఫండ్​

దేవాలయాలు, మసీదులకు చందాలు పెళ్లిళ్లు, చావులకు డబ్బు సహాయం ఓటర్లను ఆకర్షించడానికి లీడర్ల ప్రయత్నాలు  నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎలక

Read More

కాల్వలు అయినయ్​...పరిహారం ఆగింది

సదర్ మాట్, కాళేశ్వరం కాలువల కింద వెయ్యి ఎకరాలకు బకాయి పట్టించుకోని ప్రభుత్వం రెండేండ్లుగా ఎదురుచూస్తున్న రైతులు నిర్మల్, వెలుగు: నిర్మల్ జ

Read More

బస్తీ దవాఖానాలు ఏమయ్యాయి?

నిజామాబాద్​అర్బన్, వెలుగు: పట్టణ ప్రాంతాల్లోని పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి డివిజన్​కు ఓ బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వ హా

Read More

బట్టాపూర్ క్వారీని మూసివేయాలి..హైకోర్టు ఆదేశాలు

నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలం బట్టాపూర్  క్వారీని మూసివేయాలని హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. క్వారీ అనుమతులు ముగిసినా అక్రమంగా కొనసాగిస్తున్నార

Read More

స్కూల్​ బాత్రూమ్​ గోడ కూలి చిన్నారికి తీవ్రగాయాలు

రెండు కాళ్లు విరిగాయని  డాక్టర్ల వెల్లడి అంగన్‌వాడీకి బిల్డింగ్​ లేక ప్రైమరీ స్కూలులో  నిర్వహణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్త

Read More

ఓనమాలు దిద్దుడెట్ల?..ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల కొరత

ఐదు క్లాసులకు ఒక్కరే టీచర్​ హైస్కూళ్లలోనూ సబ్జెక్ట్​ టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్​ గాంధారి మండలం నేరల్​ప్రైమరీ స్కూల్​లో 42 మం

Read More

మానసిక బాధలతో వీఆర్ఏ సూసైడ్​

ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్​జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బుధవారం దేవా నాగ రాజు (36) అనే వీఆర్ఏ తన ఇంట్లో ఉరేసుకున్నారు. నాగరాజు తహసీల్దార్​ ఆఫీస్​లో

Read More

పోడుభూమికి పట్టా చేయిస్తానని రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిండు

పోడుభూమికి పట్టా చేయిస్తానని ఓ రైతును రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు ఓ  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర

Read More

పేలిన స్కూల్ బస్సు టైర్..తప్పిన పెను ప్రమాదం

నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.  స్కూల్ పిల్లలను తీసుకెళ్తుండగా ప్రమాదం బస్సు టైర్ పేలింది. చిన్నారులకు ఎలాంటి ప్రమాదం

Read More

పోడు పట్టాల పంపిణీలో విలేజ్​ ‘పాలిటిక్స్’​

అప్లికేషన్లు 41 వేలు.. హక్కు పత్రాలు 9,244 మందికి     పట్టాలు లేకున్నా భూములు వదలబోమని వార్నింగ్​     కొత్తగా దర

Read More

పోడు పట్టాలివ్వాలంటూ ఆందోళన.. జీపీకి తాళం వేసిన రైతులు

వర్ని, వెలుగు :  అర్హులైన తమకు పట్టాలివ్వాకుండా అడ్డుపడ్డారని ఆరోపిస్తూ మంగళవారం పలువురు పోడు రైతులు నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం సైద్‌&zw

Read More

బారులో పబ్ కల్చర్.. మద్యం మత్తులో బీర్ బాటిళ్లతో దాడి..

మద్యం మత్తులో అర్థరాత్రి వరకు బారులో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తూ అడ్డు వచ్చిన వారిపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఈ ఘటన నిజా

Read More