ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కర్నూల్లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికంగా నివసించే సుబ్బయ్య అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూల్లో ఎన్-440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో కర్నూల్ ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారని సుబ్బయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో చంద్రబాబుపై ఐపీసీ 155,505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా ప్రకృతివైపరిత్యాల చట్టం కింద కూడా చంద్రబాబుపై నాన్బెయిలబుల్ సెక్షన్లు ఫైల్ చేశారు.
చంద్రబాబుపై నాన్బెయిలబుల్ కేసు
- ఆంధ్రప్రదేశ్
- May 7, 2021
లేటెస్ట్
- రూ. 30 కోట్ల సింగరేణి నిధులు తెప్పించే బాధ్యత నాది : గడ్డం వంశీ కృష్ణ
- ఎడ్లబండిపై కలెక్టర్ ప్రచారం !
- ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీకి బీఆర్ఎస్ సర్కారే ఓకే చెప్పింది
- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ
- పుంజుకున్న స్టాక్ మార్కెట్:సెన్సెక్స్ 599 పాయింట్లు అప్
- సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్.. అప్రమత్తమైన పోలీసులు
- అదృష్టంగా భావించను..బాధ్యతగా తీస్కుంట: గడ్డం వంశీ కృష్ణ
- ఇంటిగ్రేటెడ్ బీఈడీ అడ్మిషన్స్
- అఖండ ప్రతిభావంతుడు తాతినేని రామారావు
- పైపైకి పసిడి రేటు.. తులం రూ.74వేలకు దాటి
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష