హీరో సూర్యకు నోటీసులు 

  హీరో సూర్యకు నోటీసులు 

సూర్య, జ్యోతికను వివాదాలు చుట్టుముట్టాయి. జై భీమ్ వల్ల తమ కమ్యూనిటీ పరువుకు భంగం కలిగిందంటూ వన్నియార్ కమ్యూనిటీ పేర్కొంది. ఈ మేరకు హీరో సూర్య, నిర్మాత జ్యోతిక, డైరెక్టర్ జ్జానవేల్, అమెజాన్ కు నోటీసులు పంపింది. మూవీ ప్రదర్శన నిలిపివేయడంతో పాటు రూ. 5 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన సూర్య.. ఎవరి మనోభావాలు దెబ్బతీసే  ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చాడు. అయితే సూర్యమాటలకు సంతృప్తి చెందలేదని తెలిపింది  వన్నీయార్ కమ్యూనిటీ.