బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న ఓ నర్స్ కోవిడ్ వార్డులోని బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో జరిగింది. నెల్లూరుకు చెందిన జయమ్మ స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తోంది. ఆమెకు గత మే నెలలో కోవిడ్ వచ్చి తగ్గింది. ఆ తర్వాత కొన్ని రోజులకు బ్లాక్ ఫంగస్ సోకడంతో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బ్లాక్ ఫంగస్ తగ్గదేమోనని భావించిన జయమ్మ.. వార్డులోని బాత్రూంలో ఉదయం 4 గంటలకు ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్స్ సూసైడ్ చేసుకోవడంతో.. తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి స్విమ్స్ను పరిశీలించారు. జయమ్మ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చినట్లు ఆయన తెలిపారు.
కోవిడ్ వార్డ్ బాత్రూంలో సూసైడ్ చేసుకున్న నర్స్
- ఆంధ్రప్రదేశ్
- June 13, 2021
లేటెస్ట్
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
- Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
- ఎండలతో పాటు కరెంట్ బిల్లు పెరుగుతుందా... అయితే ఇలా తగ్గించుకోండి..
- CSK vs LSG : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో
- ఏమైందీ : రత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..క్షమాపణలు చెప్పిన విశాల్..కారణం ఏంటంటే.?
- ఫస్ట్ ఓపెన్ AI ఎంప్లాయిగా ప్రజ్ఞా మిశ్రా..ఎవరీ ప్రజ్ఞా మిశ్రా ?
- నువ్వా..నేనా..దేనికైనా సై.. కడియంకు తాటికొండ సవాల్
- బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు హైకోర్టులో ఊరట
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- IND vs PAK: పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి