వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి హుండీలో ఇప్పటికీ రద్దయిన పెద్ద నోట్లు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేసి మూడేళ్లు కావస్తున్నా స్వామివారి ఖజానాలో మాత్రం పాతనోట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 60.87 లక్షల నోట్లు హుండీలో వేశారు. ప్రతిసారి హుండీ లెక్కింపులో రూ. లక్షకు పైగా పాత నోట్లు వస్తు న్నాయి. తాజాగా అక్టోబర్ 23న నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ. 56 వేల రద్దయిన నోట్లు వచ్చాయి. వాటిని మార్చేందుకు ఆర్బీఐని సంప్రదించగా అంగీకరించలేదని ఆలయ ఈవో కృష్ణవేణి తెలిపారు.
రాజన్నహుండీలో రూ.60 లక్షల పాత నోట్లు
- తెలంగాణం
- November 4, 2019
లేటెస్ట్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు