కేరళ : పాలు పోసి పెంచితే అదే పాము కుట్టి చంపిందని కథల్లో విన్నాం. ఇపుడు కేరళలోని కొట్టాయంలో అలాంటిదే ఓ దారుణం జరిగింది. ఐతే.. ఇక్కడ ఓ ఏనుగు తనకు స్నానం చేయిస్తున్న ఓ పిల్లాడి ప్రాణం తీసింది. ఏనుగు వెనుక వైపు నిలబడి పైపుతో దానిపై నీళ్లు కొడుతున్నాడు ఆ పిల్లాడు. ఏనుగు సడెన్ గా ఎడమవైపు ఒరుగుతూ కూర్చుండిపోయింది. అక్కడే ఉన్న పిల్లాడి కాలు ఇరుక్కుపోయి ఏనుగు కింద ఉండిపోయాడు. ఏనుగు పూర్తిగా పక్కకు వంగి కూర్చోవడంతో.. పాపం అతడు దానికిందే నలిగిపోయాడు. మరో యువకుడు వచ్చి దానిని బెదరగొట్టినా.. అది సమయానికి లేవలేదు. ఆ తర్వాత.. చాలాసేపు అలాగే ఉండిపోవడంతో పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.
అయ్యో పాపం..! ఏనుగు కింద నలిగి చనిపోయాడు
- దేశం
- March 7, 2019
లేటెస్ట్
- ప్లాస్టిక్ టెక్నాలజీపై శిక్షణ
- దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్
- భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి
- సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..
- సమ్మర్ క్యాంపులో మంత్రి సందడి
- జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
- ఓటింగ్శాతం పెరిగింది.. గెలిచేది మేమే
- పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు
- అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి
- ధర్మ పరిరక్షణ కోసం యాగం
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు