రైతు బంధు పథకాన్ని దేశం మొత్తం ప్రశంసిస్తుందన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. రైతాంగం కష్టాల్లో ఉన్నప్పుడు అనేక పథకాలతో ఆదుకున్నామన్నారు. కొన్నిరాష్ట్రాలు రైతుబంధు తరహా పథకాన్ని అమలుచేస్తున్నాయని తెలిపారు. బీజేపీ నేతలు మాత్రం రైతుబంధుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతు ఏ కారణంతో చనిపోయినా ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి రైతు కుటుంబానికి అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రతిపక్ష నేతలు కొనుగోలు జరగకుంటా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు సిఖండి పాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలది శిఖండి పాత్ర
- తెలంగాణం
- January 3, 2022
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ