రాష్ట్రంలో ప్రతిపక్షాలది శిఖండి పాత్ర

రాష్ట్రంలో ప్రతిపక్షాలది శిఖండి పాత్ర

రైతు బంధు పథకాన్ని దేశం మొత్తం ప్రశంసిస్తుందన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. రైతాంగం కష్టాల్లో ఉన్నప్పుడు అనేక పథకాలతో ఆదుకున్నామన్నారు. కొన్నిరాష్ట్రాలు రైతుబంధు తరహా పథకాన్ని అమలుచేస్తున్నాయని తెలిపారు. బీజేపీ నేతలు మాత్రం రైతుబంధుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతు ఏ కారణంతో చనిపోయినా ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి రైతు కుటుంబానికి అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రతిపక్ష నేతలు కొనుగోలు జరగకుంటా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు సిఖండి పాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు.

బండి సంజయ్ పై బెయిలబుల్ కేసు

డీజీపీపై మండిపడ్డ ఎంపీ అర్వింద్