ఇవాళ నంద్యాలకు పవన్ కళ్యాణ్…

ఇవాళ నంద్యాలకు  పవన్ కళ్యాణ్…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూ జిల్లాలోని నంద్యాలకు  వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇటీవల తుది శ్వాస విడిచిన ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఎస్పీవై రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా నంద్యాల లోక్ సభకు పోటీ చేశారు.