ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. లిక్కర్ షాపుల ముందు క్యూ కడుతున్నారు మందుబాబులు. ఢిల్లీలో 26 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించడంతో వెంటనే లిక్కర్ షాపుల ముందు బారులు తీరారు జనం. ఖాన్ మార్కెట్లోని ఓ లిక్కర్ షాపు ముందు మాస్కుల్లేకుండా సోషల్ డిస్టెన్స్ లేకుండా గుమిగూడారు. కోవిడ్ రూల్స్ పాటించకుండా మందుకోసం ఎగబడుతున్నారు. లిక్కర్ షాపు యజమానులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు.
Delhi: People gather in large numbers outside a liquor shop in Khan Market; social distancing norms flouted.
— ANI (@ANI) April 19, 2021
Lockdown to be imposed in the national capital from 10pm tonight to 6am next Monday (26th April). pic.twitter.com/Fq1iNGJo1d