
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ఇవ్వాళ విచారణ జరిగింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. జూన్ 3 లోపు కౌంటర్ దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులకు ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.
Also read :బీఆర్ఎస్ అడ్డగోలు ఖర్చు..ఇజ్జత్ సవాల్ గా మండలి బై ఎలక్షన్