26 వేల ఎలక్ట్రిక్ ఆటోలు అమ్మిన పియాజియో

26 వేల ఎలక్ట్రిక్ ఆటోలు అమ్మిన పియాజియో

పియాజియో  ఈ ఏడాదిలో ఇప్పటి వరకు  26 వేల ఎలక్ట్రిక్ త్రీవీలర్లను అమ్మింది. కిందటేడాది 12 వేల వెహికల్స్‌‌‌‌ను సేల్ చేసింది. అంతేకాకుండా కంపెనీ మొదటిసారిగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీవీలర్‌‌‌‌ను తమిళనాడులో  లాంచ్ చేసింది. ఏప్‌‌‌‌ ఈ– సిటీ ఎఫ్‌‌‌‌ఎక్స్‌‌‌‌ ఎన్‌‌‌‌ఈ మ్యాక్స్ ధర రూ.3.46 లక్షలు.