యాదగిరిగుట్ల ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి భక్తజనం పోటెత్తారు. శ్రీ లక్ష్మినరసింహ స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి ఉదయం నుండే బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం అనంతరం ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. ప్రసాదం కౌంటర్ లో కూడా భక్తులు కెక్కిరిసిపోయారు.
యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట
- తెలంగాణం
- January 29, 2023
లేటెస్ట్
- మే 22 న ఆఫిస్ ఐపీఓ ఓపెన్
- ఉద్యోగుల బదిలీలు చేపట్టండి
- ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు
- నష్టాల నుంచి లాభాల్లోకి మార్కెట్
- అభివృద్ధికి రేవంత్ విజన్.!
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐకూ జెడ్9 ఎక్స్
- ఇండ్ల ధరలు 10 శాతం పెరిగినయ్
- బీఆర్ఎస్ పయనమెటు?..భవిష్యత్తు ప్రశ్నార్థకం
- ఫైనల్లో నిఖత్
- క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్