నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉదయం 9 గంటల 10 నిమిషాల సమయంలో లుక్లాలోని తెన్జింగ్ హిల్లరీ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అవుతుండగా సమ్మిట్ ఎయిర్కు చెందిన ఓ విమానం ప్రమాదవశాత్తూ… అక్కడి హెలిప్యాడ్లో నిలిపి ఉంచిన చాపర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విమానం లుక్లా నుంచి కాఠ్మండూకు ప్రయాణించాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అలర్టైన ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరాల్లో ఒకటైన ఖొమొలుంగామాకు ఈ విమానాశ్రయం అతి సమీపంలో ఉంటుంది. దీంతో ఏప్రిల్, మే మాసాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
నేపాల్ లో విమాన ప్రమాదం…నలుగురు మృతి
- విదేశం
- April 14, 2019
లేటెస్ట్
- కొడుకు చదవడం లేదని తల్లి సూసైడ్
- నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ ఫోకస్
- తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- హాస్పిటళ్లా? అపార్ట్మెంట్ టవర్లా?
- ఫ్యామిలీ వివరాల నమోదుకు ప్రత్యేక యాప్
- గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నం
- బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి
- డ్రైవింగ్ స్కూళ్లలోనూ టెస్టు.. డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్
- జూన్30 లోపు కాళేశ్వరం రిపేర్లు!
Most Read News
- Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...
- మూతపడనున్న మరో రెండు సింగరేణి బొగ్గు గనులు
- పెద్దపల్లి-మణుగూరు రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
- అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
- రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు
- జిల్లాల ఏకీకరణ అవసరమా?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు పడే అవకాశం
- తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు
- అంబానీ ఇంటి పెండ్లికి కరీంనగర్ కానుకలు
- మహానటి : హేమ డ్రగ్స్ తీసుకున్నారు.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది..