సికింద్రాబాద్: జల్సాలకు అలవాటు పడి తేలికగా డబ్బు సంపాదించవచ్చన్న లక్ష్యంతో సెల్ ఫోన్ చోరీకి పాల్పడిన ముగ్గురు యువకులను రాంగోపాల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక సెల్ ఫోన్, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బంసిలాల్ పేట్ కు చెందిన పాత నేరస్తుడు మహేష్ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు యువకులతో కలసి మొబైల్ ఫోన్లు స్నాచింగ్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. అందులో భాగంగా రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలో తన ఇంటి ముందు ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్న యువకుని చేతిలో నుండి సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా బైక్ ను గుర్తించి నిందితులను అరెస్ట్ చేశామని ఇన్స్ పెక్టర్ చోట సి హెచ్ బాబు తెలిపాడు. వారిని రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.
జల్సాల కోసం ఫోన్ల చోరీ.. ఆపై అరెస్ట్
- క్రైమ్
- July 8, 2019
లేటెస్ట్
- అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
- టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల
- Nagababu: X(ట్విట్టర్) నుండి మెగా బ్రదర్ నాగబాబు అవుట్.. కారణం ఏంటంటే?
- ఆటగాడే : స్పీచ్ థెరపీతో ముగ్గులోకి దింపి.. మూడో పెళ్లి.. బాధితురాలి ఆందోళన
- Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్..అవతార్,అవెంజర్స్ నిపుణుల వీఎఫ్ఎక్స్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన