జనగామలో భారీగా మోహరించిన పోలీసులు

జనగామలో భారీగా మోహరించిన పోలీసులు

జనగామ పోలీసులు భారీగా మోహరించారు. నిన్న(మంగళవారం)  కార్యకర్తలపై లాఠీ చార్జ్ కు నిరసన ఇవాళ బీజేపీ చలో జనగామకు పిలుపునిచ్చింది. మరి కాసేపట్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా  గ్రేహౌండ్, స్పెషల్ పార్టీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. లాఠీచార్జిలో గాయపడిన బిజెపి పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ, మరో ముగ్గురు జనగామ హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నారు.