సంగారెడ్డి జిల్లా సదాశివపేట దగ్గర భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. లారీలో తరలిస్తున్న 992 కేజీల గంజాయిని సీజ్ చేశారు. రెండు కిలోల చొప్పున ప్యాక్ చేసి తరలిస్తున్నారు. పట్టుకున్న గంజాయి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. ఈ గంజాయి తరలిస్తుండగా నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. గంజాయిని ఆంధ్రా ఒడిశా బోర్డర్ నుంచి సేకరించినట్లు తమ ఎంక్వైరీలో తేలిందని పోలీసులు చెప్పారు. దీనిని రాజమండ్రిలో ప్యాకింగ్ చేసి, లారీలో లోడింగ్ చేసుకున్నారని అన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో డెలివరీ చేసేందుకు తరలిస్తుండగా తమకు పక్కా సమాచారం అందిందని చెప్పారు. దీంతో ఆ లారీని అడ్డగించి గంజాయిని సీజ్ చేశామన్నారు.
కోటి రూపాయల గంజాయి సీజ్.. నలుగురి అరెస్ట్
- తెలంగాణం
- December 7, 2021
లేటెస్ట్
- కన్నడ స్టార్తో.. కియారా అద్వానీ
- రాజు యాదవ్..వారం వాయిదా
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
- ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా
- మోదీ పాలనలో మహిళలకు రక్షణ లేదు: జైరాం రమేశ్
- వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు