ఢిల్లీలో కాలుష్యం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న పబ్లిక్

ఢిల్లీలో కాలుష్యం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న పబ్లిక్

ఢిల్లీలో కాలుష్యం కొనసాగుతోంది. గాలి నాణ్యత క్షీణిస్తోంది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. నిర్మాణాలు, దుమ్ము, వ్యర్థాల కాల్చివేత వంటి కారణాలతో కాలుష్యం పెరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో వాహనాల సంఖ్య రోజుకు రోజుకూ ఎక్కువవుతోందని చెప్పారు. 

ప్రస్తుతం ఒక్కో ఇంట్లో  రెండు వాహనాలు ఉన్నాయన్నాయని పబ్లిక్ అభిప్రాయపడుతున్నారు. కాలుష్యం జీవితంలో భాగమైందని వాపోతున్నారు. అంతే కాకుండా అక్టోబర్ 10 నుంచి కాలుష్య తీవ్రత పెరిగిందని ఢిల్లీ పబ్లిక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .