ఓటుతో ప్రశ్నించే హక్కు ఉంటుంది : పీవీ సింధు

ఓటుతో ప్రశ్నించే హక్కు ఉంటుంది : పీవీ సింధు

ప్రతి ఒక్కరూ ఓటేయాలన్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు. ఓటేసినపుడు సమస్యలపై ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. విజయవాడలో జరిగిన ఓటర్ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు సింధు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యంతో ఓట్లు కొనేందుకు ప్రయత్నాలు జరుగుతాయన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా ఓటేయాలనికోరారు సింధు.