న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ సర్కార్ నాశనం చేస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పైనా ఆయన విరుచుకుపడ్డారు. అన్ని ప్రభుత్వ సంస్థలను ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తులతో నింపేస్తున్నారని విమర్శించారు. గెలుపు కోసం మీడియా, ధనాన్ని బీజేపీ యథేచ్ఛగా వాడుకుంటోందన్నారు. ఒక్క కాంగ్రెస్ కాదని బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీపీ పార్టీలు కూడా వరుసగా ఎన్నికల్లో పరాభవానికి గురవుతున్నాయని చెప్పారు. హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ నికోలస్ బర్న్స్ తో జరిగిన చర్చలో రాహుల్ పైవ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోరాడాలంటే వ్యవస్థాత్మక నిర్మాణాలు, ఆంక్షలు లేని మీడియా, ఆర్థిక వనరుల అవసరం ఉందన్నారు.
బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేస్తోంది
- దేశం
- April 3, 2021
లేటెస్ట్
- 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు : కేసీఆర్
- ఓటర్లను రెచ్చగొట్టొద్దు .. ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు: వికాస్రాజ్
- తెలంగాణకు కేంద్రం ఇచ్చింది.. రూ.10లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
- నామినేషన్లు షురూ .. తొలి రోజు 42 మంది దాఖలు
- కాంగ్రెస్-సర్వే రిపోర్టులు | కేసీఆర్-20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డం వంశీ -సింగరేణి కార్మికులు | V6 తీన్మార్
- కాంగ్రెస్ కు పది సీట్లు పక్కా..మరో ఆరింటిపై ఫోకస్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్