గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే భర్త కుమార స్వామి, మరిది గోపి సహా 10 మందికి గాయాలయ్యాయి. ఎమ్మెల్యే స్వగ్రామం పురుషోత్తమ పట్టణంలో ఏర్పాటు చేసిన… ప్రభలను కోటప్పకొండకు చేర్చి, తిరిగి వెళ్తుండగా కారుపై దాడి జరిగింది. టీడీపీ కార్యకర్యలే ఈ దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.
see also: సరోగసి కాదు.. సహజీవనం చేద్దమన్నడు
చాక్లెట్లు, పానీపూరి ఆశచూపి.. బాలికపై అత్యాచారం