ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు

కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెడతామన్నారు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలనే నినాదంతో ప్రతి కోర్టు ముందు దీక్షలు చేస్తామన్నారు రాంచందర్ రావు. బీజేపీ కార్యకర్తల మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు.  ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు రాంచందర్ రావు.

మరిన్ని వార్తల కోసం

క్రోమ్ లోగో మార్చిన గూగుల్ 

కేసీఆర్ జిమ్మిక్కులు ప్రజలు నమ్మరు