నిజామాబాద్ లో పోటీ చేస్తున్న రైతులని విత్ డ్రా చేసుకోవాలని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. సారు కారు పదహారు కాదు.. సారా.. కారా..కూర అని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో లేని 10 మందికి టికెట్ లు ఇచ్చి..ఉద్యమ కారులకు అన్యాయం చేసింది టీఆర్ఎస్ పార్టీ అన్నారు. నిజామాబాద్ లో పోటీ చేస్తున్న రైతుల ని విత్ డ్రా చేసుకోవాలని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ మారిన mla లకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు పేడితే వాళ్లు కూడా ఒడిపోతారని అన్నారు.ఎన్నికల కమిషన్ కాదని కేసీఆర్ కమిషన్ అని ఆరోపించారు.
విత్ డ్రా చేసుకోవాలంటూ రైతులపై ఒత్తిడి
- Telugu States
- March 27, 2019
లేటెస్ట్
- దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్
- భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి
- సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..
- సమ్మర్ క్యాంపులో మంత్రి సందడి
- జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
- ఓటింగ్శాతం పెరిగింది.. గెలిచేది మేమే
- పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు
- అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి
- ధర్మ పరిరక్షణ కోసం యాగం
- కేథార్నాథ్ యాత్రికులకు భోజనాలు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు