- 7 అసెంబ్లీ సీట్లకు కన్వీనర్ల నియామకం
హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా బీజేపీ ప్రెసిడెంట్గా రావుల రాజేందర్ను ఆ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్ నియమించారు. దీంతో పాటు మరో 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు కన్వీనర్లను నియమిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహబూబ్నగర్-కు అంజయ్య, దేవరకద్ర-కు కుర్ర రమేశ్, జడ్చర్ల- నరసింహులు, షాద్నగర్-కు విజయ్ కుమార్ , పెద్దపల్లి- సంతోష్ యాదవ్, రామగుండం-కు కృష్ణ, మంథని (భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రాంతానికి )-కి మోహన్ రావు, మంథని ( పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రాంతానికి)కి- -రమేశ్ను నియమించారు. ఈ నియమకాలు వెంటనే అమల్లోకి వస్తాయని సంజయ్ పేర్కొన్నారు.