ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల్లో ఉత్సాహం పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎంతో దోహదపడతాయని రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సైన్స్ వైపు విద్యార్థుల దృష్టి ఉండాలని సూచించారు. గురువారం చిక్కడపల్లిలోని సెయింట్ ఆడమ్స్ హైస్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. విద్యార్థులు చేసిన పలు సైన్స్ ఎగ్జిబిషన్ నమూనాలను ఆయన పరిశీలించి అడిగి తెలుసుకొని వారిని ప్రోత్సహించారు.
సైన్స్ పై విద్యార్థులు దృష్టి పెట్టాలి : కోయ వెంకటేశ్వరరావు
- హైదరాబాద్
- December 29, 2023
లేటెస్ట్
- మాదిగలు కాంగ్రెస్కు ఓటేయాలి
- నా కొడుకు సూసైడ్కు కారణమైన వారికి శిక్ష పడే వరకు పోరాడుతా : వేముల తల్లి రాధిక
- నారా రోహిత్ ప్రతినిధి 2 మూవీ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
- ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్ శాతం
- హరోం హర మూవీలో సుధీర్ బాబు డబ్బింగ్ వర్క్ పూర్తి
- చేవెళ్లలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు
- ఘనంగా దాసరి జయంతి
- అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు
- దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో మూవీ
- పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..!
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..