
హైదరాబాద్ : ‘వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు. ఎవుసం అంటే జూబ్లిహిల్స్ గెస్ట్ హౌజ్ లలో సేద తీరడం కాదు. సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు. అది మట్టి మనసుల పరిమళం. మట్టి మనుషుల ప్రేమ. ఎడ్లు - వడ్లు అని ప్రాసకోసం పాకులాడే... 'గాడిద'కేం తెలుసు గంధపు చెక్కల వాసన’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై ట్విట్టర్ లో ఫైరయ్యారు.