పటాన్చెరులో రెండు వేర్వేరు కేసుల్లో రూ.20 లక్షల దోచేశారు సైబర్ నేరస్థులు. పటాన్చెరు ఏపీఆర్ కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి మ్యాప్ రేటింగ్, లాడర్ గేమ్ పేరుతో ఆశ చూపి రూ. 2.13 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. చిట్కుల్ గ్రామంలోని రమణ ఎంక్లేవ్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఆన్లైన్ జాబ్ పేరుతో పెట్టుబడి పెట్టించి రూ. 17.95 లక్షల దోచేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసుకున్న పటాన్ చెరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షలు కొట్టేశారు
- హైదరాబాద్
- May 2, 2024
లేటెస్ట్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
- బీసీల వాటా ఇవ్వకుంటే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య
- రూ. 1,800 పెరిగిన వెండి ధర
- ఏఐ టెక్నాలజీతో ఎల్జీ టీవీలు
- దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు
- అర్హత లేకున్నా.. ట్రీట్మెంట్ చేస్తున్నరు
- జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సాగట్లే
- నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్