శంషాబాద్ ఎయిర్​పోర్టులో 3,740 మందికి స్క్రీనింగ్

శంషాబాద్ ఎయిర్​పోర్టులో 3,740 మందికి స్క్రీనింగ్

హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్టులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 3,740 మందికి స్క్రీనింగ్ చేశామని, ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ప్రభుత్వం తెలిపింది. గురువారం రాత్రి ఈ మేరకు హెల్త్ బులెటిట్​ను విడుదల చేసింది. వైరస్ అనుమానంతో గాంధీ హాస్పిటల్​కు 75 మంది రాగా, వారిలో 53 మందికి ఎలాంటి లక్షణాలు లేవని డాక్టర్లు తేల్చారు. మిగిలిన 22 మంది జలుబు, దగ్గు లక్షణాలు ఉండటంతో  శాంపుల్స్ సేకరించారు. దీంట్లో పది రిజల్ట్స్ నెగెటివ్ రాగా, మరో 12 మందికి పెండింగ్​లో ఉన్నాయని అధికారులు ప్రకటించారు.

For More News..

తుంపర్లతో వస్తది.. శానిటైజర్లతో సస్తది

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

మార్చి 31 వరకు కరోనా సెలవులు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హాఫ్ డే స్కూల్స్ తేదీ ఖరారు