కరోనా కొత్త వేరియెంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కొత్త వేరియంట్ బారినపడ్డ వ్యక్తి జింబాంబ్వే నుంచి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. సదరు బాధితుడు సౌతాఫ్రికాలో కూడా పర్యటించాడు. ఢిల్లీలో వెలుగుచూసిన కేసుతో కలిపి దేశంలో ఇప్పటి వరకు 33 ఒమ్రికాన్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 7,992 కరోనా కేసులు రికార్డుకాగా.. 9,265 మంది రికవర్ అయ్యారు.
దేశ రాజధానిలో రెండో ఒమిక్రాన్ కేసు
- దేశం
- December 11, 2021
లేటెస్ట్
- T20 World Cup 2024: భారత వరల్డ్ కప్ జెర్సీకి కాషాయ రంగు.. నెట్టింట ట్రోలింగ్
- Malayalam Director Harikumar: ప్రముఖ దర్శకుడు,కథా రచయిత కన్నుమూత
- పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ లో రూ. 6 కోట్ల స్కాం
- Rajamouli Media Interaction: రేపు మీడియా ముందుకు రానున్న రాజమౌళి..మహేశ్తో సినిమాపై అప్డేట్!
- ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారా... ప్రాణాంతక వ్యాధులకు స్వాగతం చెప్పినట్టే..
- MI vs SRH: కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గట్టెక్కిన సన్రైజర్స్
- 10 ఏండ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో చెప్పాలి : శ్రీధర్ బాబు
- కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాలను పోగొట్టుకోవాల్సి వస్తది : హరీష్ రావు
- ఇస్రో మరో ముందడుగు: PITA ఇగ్నిషన్ టెస్ట్ విజయవంతం
- దానం లక్ష మెజార్టీతో గెలిస్తే కేంద్రమంత్రి అయితడు : సీఎం రేవంత్ రెడ్డి.
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ