బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సమన్లు జారీ చేశారు. గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చితో సంబంధాల క్రమంలో మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసే అవకాశం ఉంది. మనీలాండరింగ్ కేసులో రంజిత్ బింద్రాతో జరిపిన ఆర్థిక లావాదేవీలను ఈడీ తీవ్రంగా పరిగణిస్తుంది. రంజిత్ బింద్రాతో కొనసాగిన ఆర్థిక వ్యవహారాల్లో అనేక తేడాలు ఉన్నాయనే విషయం ఈడీ దృష్టికి వెళ్లడంతో… వాటి వివరాలు సేకరించేందుకు రాజ్ కుంద్రాకు సమన్లు జారీ చేసారు. ముంబైలో విలువైన ఆస్తుల అమ్మకాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు ED అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంలో ఇక్బాల్ మిర్చి పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత 2013లో గుండెపోటుతో మిర్చి చనిపోయాడు. ఇదే కేసులో గతంలో బింద్రాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుంద్రా ఖండించారు.
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు
- దేశం
- October 30, 2019
లేటెస్ట్
- ఈతకువెళ్లి తండ్రీకొడుకు మృతి
- ఫైనల్లో ఇండియా ఆర్చరీ జట్లు
- ఇయ్యాల సిద్దిపేటలో బీజేపీ బహిరంగ సభ : అమిత్షా
- దీపాన్షుకు గోల్డ్
- రాష్ట్రానికి పైసా పని చేయని.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్
- లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత
- బీఆర్ఎస్ పని ఖతమైంది : లక్ష్మణ్
- సీన్లోకి మన్నె.. ఆసక్తికరంగా పాలమూరు రాజకీయం
- సైబర్ సెక్యూరిటీపై అసోచామ్ కాన్ఫరెన్స్
- గడ్డం వంశీకృష్ణ గెలవాలని పూజలు
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు