చండీగఢ్: ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటించారు.రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గురించి సీఎంతో చర్చించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రేపు రాజస్థాన్ లో కాంగ్రెస్ చింతన్ శిబిర్ జరగనున్న నేపథ్యంలో సిద్ధూ ప్రకటన కాంగ్రెస్ అగ్ర నేతలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇక సిద్ధూ అధ్యక్షుడిగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడింది. దీంతో సిద్ధూ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
Sidhu to meet Punjab CM Mann tomorrow on a day CWC will deliberate on Cong's revival
— ANI Digital (@ani_digital) May 8, 2022
Read @ANI Story | https://t.co/onXAqyvqxn#navjotsinghsidhu #Punjab #Congress #BhagwantMann pic.twitter.com/6GzvVrDRxP
మరిన్ని వార్తల కోసం...

