గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో డ్యూటీ చేస్తున్న సింగరేణి కార్మికుడు రక్తం కక్కుకుని చనిపోయాడు. రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ3 ఏరియా ఓసీపీ2లో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్న చిందం తిరుపతి (54) రోజూలాగే సోమవారం విధులకు హాజరయ్యాడు. ఫస్ట్షిఫ్ట్లో పని చేస్తుండగా ఒక్కసారిగా నోటి, ముక్కు నుంచి రక్తం కక్కుకుంటూ కుప్పకూలాడు. తోటి కార్మికులు వెంటనే సింగరేణి ఏరియా హాస్పిటల్కు తరలించారు. అప్పటికే తిరుపతి మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా తిరుపతి కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
డ్యూటీ చేస్తూ సింగరేణి కార్మికుడు మృతి
- క్రైమ్
- December 14, 2021
లేటెస్ట్
- మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఎన్నికల తర్వాత రీఛార్జ్ రేట్లు పెరుగునున్నాయా?
- Ravi teja, Anudeep: రవితేజ సినిమాకి మోహన్ బాబు టైటిల్.. ఈసారి మరింత క్రేజీగా వస్తున్న అనుదీప్
- వాషింగ్టన్ డీసీ చేస్తానని.. రాజధాని లేకుండా చేశావ్.. జగన్ పై షర్మిల ఫైర్..
- SRH vs RCB: హైదరాబాద్లో బెంగళూరు హవా: ఉప్పల్లో RCB చారిత్రాత్మక మ్యాచ్
- బీహార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి, 12మందికి తీవ్ర గాయాలు
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- తిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత..
- Rajinikanth Coolie: ఇదికదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. కూలీ కోసం టాప్ రెమ్యునరేషన్
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు