బండి సంజయ్ లేఖపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా

బండి సంజయ్ లేఖపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా

లోక్ సభ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారంటూ.. స్పీకర్ కు బండి సంజయ్ రాసిన లేఖపై స్పందించారు ఓం బిర్లా. 48 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ రాష్ట్ర డీజీపీని రిపోర్ట్ అడిగింది. కరీంనగర్ పోలీస్ ఆఫీసర్లు తన హక్కులకు భంగం కలిగించారన్నారు బండి సంజయ్. కరీంనగర్ సీపీ సత్యనారాయణ.. ఏసీపీ శ్రీనివాస్ రావు, జగిత్యాల ఏసీపీ ప్రకాశ్, కరీంనగర్ సీఐ లక్ష్మీబాబుపై చర్యలు తీసుకోవాలన్నారు సంజయ్.

మరిన్ని వార్తల కోసం..

ధర్మపురి అర్వింద్ పై మూడు కేసులు