టీ20 వరల్డ్ కప్: ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ

టీ20 వరల్డ్ కప్: ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ

టాస్  ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు.  ఆ తర్వాత  కాసేపటికే మూడో ఓర్లో  షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ లో కేఎల్ రాహుల్(3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 22 రన్స్ చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(8), సూర్యకుమార్(11) యాదవ్ ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది పాకిస్తాన్.